మన హైస్కూలు SMC ఛైర్మన్గా
పులపాక సుధాకర్
గొల్లనపల్లి జిల్లా పరిషత్తు ూన్నత పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్గా పులపాక సుధాకర్ ఎఁ్నకయ్యారు. హైస్కూలు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్న ఈ ఎఁ్నకల్లో గతంలో వైఎస్ ఛైర్మన్గా ూన్న వికృతి బృహ్మం ఆ పదవి నుంచి తప్పుకఁన్నారు. కేవలం మెంబరుతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. కొత్త కమిటీ 10 మందితో ఏర్పడిరది. వీరంతా ఛైర్మన్గా పులపాక సుధాకర్ను ఎన్నుకఁన్నారు. కొత్త కమిటీఁ స్వాగతిస్తూ హైస్కూలు పూర్వ విద్యార్థుల సమన్వయ కమిటీ శుభాకాంక్షలు తెలిపింది. ఎస్ఎంసి కమిటీ పాఠశాలలో విద్యా ఫలితాల మెరుగుదలకఁ కృషి చేయాలనీ, శాంతిఁ కాపాడాలనీ సమన్వయ కమిటీ అభిలషిస్తోంది. ఇందుకఁ తన సహకారాఁ్న అందించగలనఁ తెలిపింది.
No comments:
Post a Comment