గొల్లనపల్లి మాజీ సర్పంచ్
కోటగిరి వేణుగోపాలరావు మృతి
మన హైస్కూలు పూర్వ విద్యార్థి, గొల్లనపల్లి మాజీ సర్పంచ్ కోటగిరి వేణుగోపాలరావు (62) 25.3.2013 సోమవారం మృతి చెందారు. హృదయ సంబంధమైన వ్యాధితో ఆయన విజయవాడలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మరణించారు. మృతదేహాnni స్వగ్రామం గొల్లనపల్లి తీసుkuరాగా.. వందలాది మంది వచ్చి సందర్శించారు. ఆయనku భార్య, kuమారుడు, kuమార్తె ూన్నారు. కోటగిరి వేణుగోపాలరావు గొల్లనపల్లికి రెండు పర్యాయాలు సర్పంచ్గా పniచేశారు. ఆ కాలంలో ఆయన మన హైస్కూలు అభివృద్ధికి కృషి చేశారు. సందర్శించినవారిలో తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ అధ్యక్షఁలు డాక్టర్ వల్లభనేni వంశీమోహన్, మాజీ ఎమ్మల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, గన్నవరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ ఛైర్మన్ కోటగిరి వరప్రసాదరావు, రైల్వే సలహా మండలి జిల్లా సభ్యుడు కోటగిరి జగన్నాథరావు, కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షఁడు ఎన్.వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షఁడు సామల ఆంజనేయులు, సిపిఎం గ్రామ కార్యదర్శి పల్లగాni సాంబయ్య, మాజీ కార్యదర్శి పల్లగాni సుబ్బారావు తదితరులు సందర్శించిన వారిలో vuన్నారు.
No comments:
Post a Comment